కశ్మీర్ పాఠశాలల్లో జాతీయ గీతాలాపన తప్పనిసరి
On
కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ మరియు కాశ్మీర్లోని అన్ని పాఠశాలల్లో జాతీయ గీతం ఆలపించి ఉదయం ప్రార్థనలు ప్రారంభించాలని పాఠశాల విద్యా మంత్రిత్వ శాఖ ఆదేశించింది. పాఠశాల అంతటా కూడా ఉదయం తరగతులు జరగాలి. ఇది విద్యార్థుల్లో ఐక్యత, క్రమశిక్షణ పెంపొందించేందుకు దోహదపడుతుందని స్పష్టంచేశారు.
Tags:
తాజా వార్తలు
17 Nov 2024 12:34:07
పాఠశాలకు సరిగా వెళ్లడంలేదని ఆగ్రహించిన తండ్రి సెల్ఫోన్ రిపేర్కు డబ్బులు ఇవ్వాలని కొడుకు అడగడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.చదువుకుని గొప్పవాడివి కావాలని మేం కష్టపడి నిన్ను